Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతి మిస్సింగ్ కేసు.. పవన్ జోక్యంతో చేధించారు.. జమ్మూలో 9 నెలల తర్వాత?

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (14:48 IST)
యువతి మిస్సింగ్ కేసును బెజవాడ పోలీసులు చేధించారు. ఈ కేసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడంతో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదృశ్యమైన యువతి విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నగర పోలీసు కమిషనర్ ఈ కేసును కొద్ది రోజుల్లోనే చేధించారు. 
 
తన కుమార్తె అదృశ్యమై 9 నెలలు అయ్యిందని యువతి తల్లి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తొమ్మిది నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైంది. దీంతో పోలీసులు జమ్మూ నుంచి విజయవాడకు యువతి, యువకుడిని పోలీసులు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments