Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ మామూలోడు కాదు.. రాసలీలల బాగోతం..?

బ్యూటీషియన్‌ శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ మహాముదురు అని విచారణలో వెల్లడి అయ్యింది. ఇలాంటి వ్యక్తిని తన మనిషి అంటూ శిరీష పాకులాడిందని పోలీసులు అంటున్నారు. హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (09:39 IST)
బ్యూటీషియన్‌ శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ మహాముదురు అని విచారణలో వెల్లడి అయ్యింది. ఇలాంటి వ్యక్తిని తన మనిషి అంటూ శిరీష పాకులాడిందని పోలీసులు అంటున్నారు. హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో రోజుకో కథ వెలుగులోకి వస్తుంది.

శిరీషతో అక్రమసంబంధం ఉన్న వల్లభనేని రాజీవ్‌కు పలువురు యువతులతో సంబంధాలు ఉన్నాయి. ఫోన్ నుంచి రాజీవ్ దాచి ఉంచుకున్న రాసలీలల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆర్జే స్టూడియోలోని హార్డ్ డిస్క్‌లో కూడా అనేక ఫోటోలు, వీడియోలను గుర్తించారు. దీంతో రాజీవ్ పెద్దమోసగాడని పోలీసులు చెప్తున్నారు. 
 
శిరీషతో పాటు మరో నలుగురు యువతులతో రాజీవ్ సన్నిహితంగా మెలగినట్టు తెలుస్తోంది. శిరీష కంటే ముందు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించిన రాజీవ్... వారికి తెలియకుండా తాను తీసిన అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, వారిని దూరం పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. 
 
తొలుత శిరీషను, తరువాత తేజస్వినిని వదిలించుకుందామని భావించిన రాజీవ్... నెల క్రితమే మరో యువతితో పరిచయం ఏర్పరుచుకున్నాడని పోలీసులు చెప్తున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments