Webdunia - Bharat's app for daily news and videos

Install App

11వ తేదీ నుండి రాయదుర్గం మీదుగా బెంగళూరు- హోసపేట ప్రత్యేక ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (19:17 IST)
ఈనెల 11వ తేదీ నుండి బెంగళూరు నుండి తుమకూరు, రాయదుర్గం, బళ్ళారి మీదుగా హోస్పేటకు ప్రత్యేక ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడుతున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు రైల్వే బోర్డు అంగీకరించింది.
 
వీటిలో ట్రైన్ నెంబర్ 06243 మార్చి 11వ తేదీ ఉదయం ఐదు గంటలకు బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుండి బయలుదేరి తుంకూర్ మీదుగా రాయదుర్గంకి మధ్యాహ్నం 11:53 గంటలకు చేరుకొని 11:55కు బయలు దేరుతుంది. బళ్లారికి 01:45 చేరుకుని 01:55కి బయలుదేరి 3-45 హోసపేట రైల్వేస్టేషనుకు చేరుకుంటుంది.
 
ట్రైన్ నెంబర్ 06244 మార్చి 12వ తేదీన హోస్పేట స్టేషన్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 1:30కి బళ్లారి స్టేషన్ చేరుకుంటుంది అక్కడ 1:40కి బయలుదేరి రాయదుర్గం స్టేషనుకి 2:48కి చేరుకుని 2:50కు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 10:45కు బెంగళూరు సెంట్రల్ స్టేషన్ చేరుకుంటుంది. సాధారణ ఛార్జీలతో నడిచే ఈ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజు నడుపబడుతుంది. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments