Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి విమానాశ్రయంలో పరుగులు పెట్టిన బండ్ల గణేష్... బ్లేడు బండ్లా అంటూ...

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (20:21 IST)
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశాడు నిర్మాత బండ్ల గణేష్. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయమని జోస్యం చెప్పారాయన. అయితే ఈ నెల 11వ తేదీన జరిగిన కౌంటింగ్‌లో కారు వేగానికి కాంగ్రెస్ హస్తం జావగారిపోయింది. దీంతో అప్పటి నుంచి బండ్ల గణేష్ మీడియాకు కనిపించకుండా తిరుగుతున్నారు. తన ఇంటిలోనే కాకుండా తన సన్నిహితులు ఇంటిలో కూడా లేకుండా ఒక రహస్య ప్రదేశాన్ని ఎంచుకుని దాక్కున్నారు.
 
అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు బండ్ల గణేష్. కుటుంబ సమేతంగా ఆయన తిరుపతికి వచ్చారు. బండ్ల గణేష్‌ను చూసిన టాక్సీ డ్రైవర్లు బ్లేడ్ ఎక్కడ అంటూ గట్టిగా అరిచారు. దీంతో గణేష్ ముఖంలో ఆందోళనకర వాతావరణం కనిపించింది. పరుగెత్తికెళ్ళి కారులో కూర్చున్నారు బండ్ల గణేష్. వైకుంఠ ఏకాదశి కావడంతో రేపు తిరుమల శ్రీవారిని బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా దర్శించుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments