Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐతే ఇప్పుడేం చేయమంటావ్... బ్లేడుతో కోసుకోమంటావా... బండ్ల గణేష్(Video)

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:08 IST)
తెలంగాణా ఎన్నికల్లో టీఆరెస్ గెలిస్తే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని శపథం చేసి కాంగ్రెస్ ఓటమితో అజ్ఞాతం లోకి వెళ్లిపోయిన బండ్ల గణేష్ తిరుమలలో ప్రత్యక్షం అయ్యాడు. మీడియాను తప్పించుకునేందుకు నానా ఇబ్బంది పడ్డారు. ఐతే మీడియా వదులుతుందా... చుట్టుముట్టేసింది. దీనితో తప్పించుకోలేక మాట్లాడక తప్పింది కాదు.
 
గొంతు గోసుకుంటానన్నారుగా ఓ విలేకరి అడగ్గా... ఐతే ఇప్పుడేం చేయమంటావ్... కోసుకోమంటావా... కోపంలో ఎన్నో అంటారు. మా కార్యకర్తల ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కోసం అలా అన్నాను. అది కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఓటమి బాధతోనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే అలా అన్నానని.. మాట వరుసకు వంద అంటామని వదిలేయమoటూ మీడియాను దాటుకుని వెళ్ళిపోయాడు బండ్ల. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments