Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐతే ఇప్పుడేం చేయమంటావ్... బ్లేడుతో కోసుకోమంటావా... బండ్ల గణేష్(Video)

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:08 IST)
తెలంగాణా ఎన్నికల్లో టీఆరెస్ గెలిస్తే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని శపథం చేసి కాంగ్రెస్ ఓటమితో అజ్ఞాతం లోకి వెళ్లిపోయిన బండ్ల గణేష్ తిరుమలలో ప్రత్యక్షం అయ్యాడు. మీడియాను తప్పించుకునేందుకు నానా ఇబ్బంది పడ్డారు. ఐతే మీడియా వదులుతుందా... చుట్టుముట్టేసింది. దీనితో తప్పించుకోలేక మాట్లాడక తప్పింది కాదు.
 
గొంతు గోసుకుంటానన్నారుగా ఓ విలేకరి అడగ్గా... ఐతే ఇప్పుడేం చేయమంటావ్... కోసుకోమంటావా... కోపంలో ఎన్నో అంటారు. మా కార్యకర్తల ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కోసం అలా అన్నాను. అది కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఓటమి బాధతోనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే అలా అన్నానని.. మాట వరుసకు వంద అంటామని వదిలేయమoటూ మీడియాను దాటుకుని వెళ్ళిపోయాడు బండ్ల. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments