Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్ లైన్ రమ్మీపై నిషేధం, ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (18:41 IST)
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించింది. ఆన్ లైన్ రమ్మీతో పాటు పోకర్ పైన కూడా నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఈ రోజు జరిగిన కేభినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
 
వీటిని ప్రోత్సాహిస్తూ ఎక్కడైనా నిర్వాహకులు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని సూచించారు. అంతేకాదు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది.
 
రాష్ట్రంలో ఆన్ లైన్లో జూదం ఆడేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని వీటి బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం తలెత్తుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో వీటిని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments