Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్ లైన్ రమ్మీపై నిషేధం, ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (18:41 IST)
సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించింది. ఆన్ లైన్ రమ్మీతో పాటు పోకర్ పైన కూడా నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఈ రోజు జరిగిన కేభినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
 
వీటిని ప్రోత్సాహిస్తూ ఎక్కడైనా నిర్వాహకులు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని సూచించారు. అంతేకాదు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది.
 
రాష్ట్రంలో ఆన్ లైన్లో జూదం ఆడేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందని వీటి బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం తలెత్తుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో వీటిని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments