Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్‌గా రా.. ఎవడు పులో ఎవడు పిల్లో తేలిపోతుంది.. అయ్యన్న కౌంటర్

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (17:00 IST)
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అయితే విజయ్ సాయి రెడ్డి కొద్ది గంటల్లోనే ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డికి అయ్యన్న పాత్రుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. 
 
16నెలలు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడింది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయి రెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదంటూ విమర్శించారు. 
 
బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ అంటూ అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
 
నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్‌గా రావాలి. అప్పుడు తేలిపోద్ది ఎవడు పులో ఎవడు పిల్లో! అంటూ ట్విటర్ వేదికగా అయ్యన్న పాత్రుడు విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments