Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికే కన్నం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (18:08 IST)
గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భక్తుల ముసుగులో లోపలికి వెళ్ళిన దొంగ ఆలయం లోపలి ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఏకాంత సేవ పూర్తయిన తర్వాత టిటిడి సిబ్బంది మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత దొంగ తమ చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది.
 
తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్ళిన టిటిడి సిబ్బంది హుండీతో పాటు వస్తువులు చిందర వందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్‌తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
గోవిందరాజస్వామి ఆలయం లోపల ప్రస్తుతం టిటిడి విజిలెన్స్‌తో పాటు పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్‌ను  పరిశీలిస్తున్నారు. నిందితుడు పాత నేరస్థుడిగా నిర్థారించుకున్నారు. అయితే ఆలయం నుంచి ఏం దొంగతనం చేశాడన్న విషయాన్ని టిటిడి అధికారులు నిర్థారించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments