Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికే కన్నం

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (18:08 IST)
గోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భక్తుల ముసుగులో లోపలికి వెళ్ళిన దొంగ ఆలయం లోపలి ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఏకాంత సేవ పూర్తయిన తర్వాత టిటిడి సిబ్బంది మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత దొంగ తమ చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది.
 
తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్ళిన టిటిడి సిబ్బంది హుండీతో పాటు వస్తువులు చిందర వందరగా పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్‌తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
గోవిందరాజస్వామి ఆలయం లోపల ప్రస్తుతం టిటిడి విజిలెన్స్‌తో పాటు పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్‌ను  పరిశీలిస్తున్నారు. నిందితుడు పాత నేరస్థుడిగా నిర్థారించుకున్నారు. అయితే ఆలయం నుంచి ఏం దొంగతనం చేశాడన్న విషయాన్ని టిటిడి అధికారులు నిర్థారించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments