Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో బుల్లి తెర నటి పల్లవి

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (17:43 IST)
బుల్లితెర న‌టి... అత్తారింటికి దారేది హీరోయిన్ ప‌ల్ల‌వి త‌న భ‌ర్త‌తో క‌లిసి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ‌లు చేసింది. కృష్ణా జిల్లా మోపిదేవిలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రముఖ బుల్లితెర నటి రామిశెట్టి పల్లవి దర్శించుకున్నారు.
 
 
ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పల్లవి దంపతులు పాలు పోసి, మొక్కుబడులు చెల్లించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ అర్చకులు వేద మంత్రోర్చనల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లవి దంపతులను ఆలయ మర్యాదలతో సన్మానించారు. సుబ్రహ్మణ్యేశ్వరుని  అనుగ్ర‌హం కోసం ఈ దేవాల‌యానికి వ‌చ్చామ‌ని,  మోపిదేవిలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని  ద‌ర్శించ‌డం త‌మ సుకృత‌మ‌ని ప‌ల్ల‌వి పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments