Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో బుల్లి తెర నటి పల్లవి

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (17:43 IST)
బుల్లితెర న‌టి... అత్తారింటికి దారేది హీరోయిన్ ప‌ల్ల‌వి త‌న భ‌ర్త‌తో క‌లిసి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ‌లు చేసింది. కృష్ణా జిల్లా మోపిదేవిలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రముఖ బుల్లితెర నటి రామిశెట్టి పల్లవి దర్శించుకున్నారు.
 
 
ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పల్లవి దంపతులు పాలు పోసి, మొక్కుబడులు చెల్లించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ అర్చకులు వేద మంత్రోర్చనల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లవి దంపతులను ఆలయ మర్యాదలతో సన్మానించారు. సుబ్రహ్మణ్యేశ్వరుని  అనుగ్ర‌హం కోసం ఈ దేవాల‌యానికి వ‌చ్చామ‌ని,  మోపిదేవిలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని  ద‌ర్శించ‌డం త‌మ సుకృత‌మ‌ని ప‌ల్ల‌వి పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments