Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా అవడంతో నిద్ర మాత్రలు వేసుకున్న శ్రీరెడ్డి... ఎలా ఉంది?

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (19:04 IST)
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నంలో జరిగిన దాడికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. రాజకీయ నేతలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో విధంగా విమర్శలు చేసుకుంటే జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు మాత్రం ఆయనపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు. అందులో ముఖ్యంగా శ్రీరెడ్డి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని పంపింది శ్రీరెడ్డి.
 
శ్రీరెడ్డి ట్వీట్ చేసిన సందేశం... జగనన్నకు ఏమైంది. నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. జగనన్నపై దాడి జరిగిన విషయం తెలుసుకుని నివ్వెరపోయా. కొద్దిసేపు పాటు నా నోటి నుంచి మాటలు రాలేదు. కన్నీటి పర్యంతమయ్యా. రాత్రి తిండి కూడా తినలేదు. ఒంటరిగా కూర్చున్నా. అలాగే పడుకొనిపోయా. 
 
ఎంతకూ నిద్రరాలేదు. నిద్ర రాకపోవడంతో నిద్ర మాత్రలు వేసుకున్నా. అయినా కూడా నిద్ర రాలేదు. మా అన్నకు అలా జరగడం చాలా బాధగా ఉంది. త్వరగా జగనన్న కోలుకోవాలని దేవుళ్ళను ప్రార్థిస్తున్నానంటోంది శ్రీరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments