Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ మెడపై పొడవాలని ప్లాన్... హత్య చేయడానికే దాడి... రిపోర్ట్

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (19:17 IST)
ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాసరావు కోడి పందేల కత్తితో దాడికి పాల్పడ్డాడనీ పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోడి పందేల కత్తితో జగన్ మోహన్ రెడ్డి మెడపై దాడి చేసి హత్య చేయాలని అతడు ప్రయత్నించాడనీ, ఒకవేళ అది మిస్ అయితే రెండో కత్తితో దాడి చేయాలని అనుకున్నాడనీ, ఐతే జగన్ మోహన్ రెడ్డి చాకచక్యంగా తప్పించుకున్నారని పోలీసులు రిపోర్టులో పేర్కొ న్నారు. 
 
రెండు కత్తులలో తొలుత ఒక కత్తితో పొడిచి అది గురి తప్పితే రెండో కత్తితో పొడవాలని ప్రణాళిక రచించాడని వెల్లడించారు. కాగా వైసీపీ అధినేతపై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావుకు వచ్చే నెల 2 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించించింది. మరోవైపు శ్రీనివాసరావు రాసిన లేఖతో పాటు అతనికి లేఖ రాయడంలో సాయం చేసిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments