Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం.. పెళ్లి.. ఆపై వరకట్న వేధింపులు.. చేసిందెవరో తెలుసా?

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (10:55 IST)
అత్యాచారం.. ఆపై పెళ్లి చేసుకుని వరకట్నం వేధింపులకు గురిచేశాడు.. ఆత్మకూరు వైకాపా సోషల్​ మీడియా డివిజన్​ కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి. చివరికి ఆ యువతి హెచ్చార్సీని ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరానికి చెందిన కృష్ణారెడ్డి.. వైకాపా జిల్లాకు చెందిన ఓ యువతితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అనంతరం శీతల పానీయంలో మత్తుమందు కలిపి నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులతోపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీనిపై పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరికి పెళ్లి చేసిన పెద్దలు.. కేసును వెనక్కి తీసుకోవాలని చిత్రహింసలకు గురి చేశారు. ఇద్దరు పెళ్లి చేసుకున్న తరువాత కూడా అదనపు కట్నం కావాలంటూ వేధించడంతో హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి నుంచి తనను ప్రాణహాని ఉంది.. రక్షించండి' అంటూ బాధితురాలు హెచ్​ఆర్​సీని ఆశ్రయించినట్లు కమిషన్​ సభ్యులు తెలిపారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments