Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం.. పెళ్లి.. ఆపై వరకట్న వేధింపులు.. చేసిందెవరో తెలుసా?

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (10:55 IST)
అత్యాచారం.. ఆపై పెళ్లి చేసుకుని వరకట్నం వేధింపులకు గురిచేశాడు.. ఆత్మకూరు వైకాపా సోషల్​ మీడియా డివిజన్​ కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి. చివరికి ఆ యువతి హెచ్చార్సీని ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరానికి చెందిన కృష్ణారెడ్డి.. వైకాపా జిల్లాకు చెందిన ఓ యువతితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అనంతరం శీతల పానీయంలో మత్తుమందు కలిపి నగ్నంగా ఫోటోలు తీసి బెదిరింపులతోపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీనిపై పోలీస్​ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరికి పెళ్లి చేసిన పెద్దలు.. కేసును వెనక్కి తీసుకోవాలని చిత్రహింసలకు గురి చేశారు. ఇద్దరు పెళ్లి చేసుకున్న తరువాత కూడా అదనపు కట్నం కావాలంటూ వేధించడంతో హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి నుంచి తనను ప్రాణహాని ఉంది.. రక్షించండి' అంటూ బాధితురాలు హెచ్​ఆర్​సీని ఆశ్రయించినట్లు కమిషన్​ సభ్యులు తెలిపారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments