Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ అందక చనిపోతే అవి ప్రభుత్వ హత్యలే...

Webdunia
ఆదివారం, 23 మే 2021 (17:19 IST)
ఆక్సిజన్ అందక మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆక్సిజన్ అందక చనిపోయిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, కరోనా నియంత్రణలో వైసీపీ సర్కార్ విఫలమైందని అఖిలపక్ష నేతలు విమర్శించారు. తాము సూచించిన సలహాలను పరిగణనలోకి తీసుకోలేదని, పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. 
 
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడంలో ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి లేదని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో సర్కార్ శ్రద్ధ వహించాలని హితవు పలికారు. కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments