Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్ అందక చనిపోతే అవి ప్రభుత్వ హత్యలే...

Webdunia
ఆదివారం, 23 మే 2021 (17:19 IST)
ఆక్సిజన్ అందక మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆక్సిజన్ అందక చనిపోయిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, కరోనా నియంత్రణలో వైసీపీ సర్కార్ విఫలమైందని అఖిలపక్ష నేతలు విమర్శించారు. తాము సూచించిన సలహాలను పరిగణనలోకి తీసుకోలేదని, పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. 
 
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడంలో ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి లేదని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో సర్కార్ శ్రద్ధ వహించాలని హితవు పలికారు. కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments