Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ క్షణమైనా రాజధాని తరలింపు : మంత్రి బొత్స

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (09:21 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా, కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖకు ఏ క్షణమైనా తరలిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒప్పించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖపట్టణానికి తరలిస్తామని తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు తలపెట్టారని తెలిపారు. 
 
అంతేకాకుండా, త్వరలోనే 32 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, జడ్పీటీసీలు, ఎంపీటీలు, సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా, రాజమహేంద్రవరం పరిధిలోకి మరో పది గ్రామాలను విలీనం చేస్తామని, తద్వారా రాజమండ్రి హెరిటేజ్ సిటీగా మారుతుందని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments