Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ క్షణమైనా రాజధాని తరలింపు : మంత్రి బొత్స

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (09:21 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా, కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖకు ఏ క్షణమైనా తరలిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒప్పించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖపట్టణానికి తరలిస్తామని తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు తలపెట్టారని తెలిపారు. 
 
అంతేకాకుండా, త్వరలోనే 32 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, జడ్పీటీసీలు, ఎంపీటీలు, సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా, రాజమహేంద్రవరం పరిధిలోకి మరో పది గ్రామాలను విలీనం చేస్తామని, తద్వారా రాజమండ్రి హెరిటేజ్ సిటీగా మారుతుందని ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments