Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ మన్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు.. కాశ్మీర్ అనుభూతి?

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (09:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం, ఏజెన్సీ (మన్యం) ప్రాంతాల్లో ఉష్ణోగ్రత్తలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా మన్యం తండాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో గడ్డకట్టించే చలి ఉండే అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గితే కాశ్మీర్ అనుభూతిని పొందవచ్చని పేర్కొంది. 
 
కాగా, శనివారం తెల్లవారుజామున విశాఖ చింతపల్లిలో అత్యల్పంగా 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో చలి తీవ్ర పెరిగింది. విజయవాడలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, చిత్తూరు జిల్లాలో పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments