Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో శానిటైజర్ తాగి ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం, ఎందుకు, ఏమైంది?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (18:48 IST)
అనంతపురం కలెక్టరేట్ ఆవరణలో ఓ ఏఎస్ఐ శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రమణ అనే వ్యక్తి ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు.
 
కలెక్టరేట్ ఆవరణలోనే శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయనతో పాటు పని చేసే తోటి సిబ్బంది ఆయనను వెంటనే సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. కాగా కుటుంబ కలహాలతో ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు.
 
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనాతో పోరాడేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్‌ను ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ఉపయోగించడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments