అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఆస‌రా... సీఎం జ‌గ‌న్ కి పాలాభిషేకం!

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (18:10 IST)
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని ఎటి అగ్రహరంలో ఉన్న ఎస్కెఎంబిలో 2వ విడత వైఎస్ఆర్  ఆసరా వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఒక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే అక్క చెల్లమ్మలకు బాసటగా మొత్తంగా 2,975 డ్వాక్రా గ్రూప్ లకు 24 కోట్ల 33 లక్షల రూపాయలు మంజూరు చేశార‌ని చెప్పారు. మొదటి రోజు 545 గ్రూప్ లకు 8 కోట్ల కోట్ల 39 లక్షల రూపాయలు జమ చేస్తున్నామ‌ని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి  పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జిఎంసి కమిషనర్ అనూరాధ, డిప్యూటీ మేయర్ షైక్ సజీలా, కార్పొరేటర్లు అడకా పద్మావతి, అచ్చాల వెంకట్ రెడ్డి,షైక్ రోషన్, కాండ్రుగుంట గురవయ్య, పడాల సుబ్బారెడ్డి, గేదెల నాగ రంగమణి -గేదెల రమేష్,మెప్మా పిడి వెంకట నారాయణ, జి.ఎంసి డిప్యూటీ కమిషనర్ దేవరకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments