Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఆస‌రా... సీఎం జ‌గ‌న్ కి పాలాభిషేకం!

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (18:10 IST)
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని ఎటి అగ్రహరంలో ఉన్న ఎస్కెఎంబిలో 2వ విడత వైఎస్ఆర్  ఆసరా వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఒక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే అక్క చెల్లమ్మలకు బాసటగా మొత్తంగా 2,975 డ్వాక్రా గ్రూప్ లకు 24 కోట్ల 33 లక్షల రూపాయలు మంజూరు చేశార‌ని చెప్పారు. మొదటి రోజు 545 గ్రూప్ లకు 8 కోట్ల కోట్ల 39 లక్షల రూపాయలు జమ చేస్తున్నామ‌ని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి  పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జిఎంసి కమిషనర్ అనూరాధ, డిప్యూటీ మేయర్ షైక్ సజీలా, కార్పొరేటర్లు అడకా పద్మావతి, అచ్చాల వెంకట్ రెడ్డి,షైక్ రోషన్, కాండ్రుగుంట గురవయ్య, పడాల సుబ్బారెడ్డి, గేదెల నాగ రంగమణి -గేదెల రమేష్,మెప్మా పిడి వెంకట నారాయణ, జి.ఎంసి డిప్యూటీ కమిషనర్ దేవరకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments