Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఆస‌రా... సీఎం జ‌గ‌న్ కి పాలాభిషేకం!

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (18:10 IST)
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని ఎటి అగ్రహరంలో ఉన్న ఎస్కెఎంబిలో 2వ విడత వైఎస్ఆర్  ఆసరా వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఒక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే అక్క చెల్లమ్మలకు బాసటగా మొత్తంగా 2,975 డ్వాక్రా గ్రూప్ లకు 24 కోట్ల 33 లక్షల రూపాయలు మంజూరు చేశార‌ని చెప్పారు. మొదటి రోజు 545 గ్రూప్ లకు 8 కోట్ల కోట్ల 39 లక్షల రూపాయలు జమ చేస్తున్నామ‌ని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి  పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జిఎంసి కమిషనర్ అనూరాధ, డిప్యూటీ మేయర్ షైక్ సజీలా, కార్పొరేటర్లు అడకా పద్మావతి, అచ్చాల వెంకట్ రెడ్డి,షైక్ రోషన్, కాండ్రుగుంట గురవయ్య, పడాల సుబ్బారెడ్డి, గేదెల నాగ రంగమణి -గేదెల రమేష్,మెప్మా పిడి వెంకట నారాయణ, జి.ఎంసి డిప్యూటీ కమిషనర్ దేవరకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments