Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఆస‌రా... సీఎం జ‌గ‌న్ కి పాలాభిషేకం!

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (18:10 IST)
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని ఎటి అగ్రహరంలో ఉన్న ఎస్కెఎంబిలో 2వ విడత వైఎస్ఆర్  ఆసరా వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఒక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే అక్క చెల్లమ్మలకు బాసటగా మొత్తంగా 2,975 డ్వాక్రా గ్రూప్ లకు 24 కోట్ల 33 లక్షల రూపాయలు మంజూరు చేశార‌ని చెప్పారు. మొదటి రోజు 545 గ్రూప్ లకు 8 కోట్ల కోట్ల 39 లక్షల రూపాయలు జమ చేస్తున్నామ‌ని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి  పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జిఎంసి కమిషనర్ అనూరాధ, డిప్యూటీ మేయర్ షైక్ సజీలా, కార్పొరేటర్లు అడకా పద్మావతి, అచ్చాల వెంకట్ రెడ్డి,షైక్ రోషన్, కాండ్రుగుంట గురవయ్య, పడాల సుబ్బారెడ్డి, గేదెల నాగ రంగమణి -గేదెల రమేష్,మెప్మా పిడి వెంకట నారాయణ, జి.ఎంసి డిప్యూటీ కమిషనర్ దేవరకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments