Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వివాదంలో బీఆర్ నాయుడు.. తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఓవైసీ

సెల్వి
శనివారం, 2 నవంబరు 2024 (20:59 IST)
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరో వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తొంది. ఆయన టీటీడీలో ఉన్న అన్యమతస్థులను ఇతర డిపార్ట్‌మెంట్‌లకు సర్దుబాటు చేస్తామంటూ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి సేవల్లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా, హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘూటుగా స్పందించారు. 
 
తిరుమల ఎవడి సోమ్మంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ కేంద్రంలో తీసుకొస్తున్న వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ కౌన్సిల్ లో హిందువేతరులకు కూడా చోటు కల్పిస్తు బిల్లు తీసుకొచ్చారన్నారు. హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు.
 
ఒక వేళ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్‌లో హిందువేతరులకు అవకాశం ఇచ్చినట్లు, టీటీడీలో కూడా ఇతరులు ఉంటే మీకు ఏంటని అన్నారు. ముస్లింలకు ఒక న్యాయం, హిందువులకు మరోక న్యాయమా అంటూ కూడా మీడియా సమావేశంలో కేంద్రంలోని మోదీ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments