Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ హయాంలో మేధావులపై దాడులు.. అయిలయ్యకు భద్రత ఇవ్వండి

దళితులు, అంబేద్కర్ వాదుల కోసం కంచ అయిలయ్య ఎంతో కృషి చేశారని ఆయనకు ప్రతిష్టమైన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ప్రాణహ

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (11:35 IST)
దళితులు, అంబేద్కర్ వాదుల కోసం కంచ అయిలయ్య ఎంతో కృషి చేశారని ఆయనకు ప్రతిష్టమైన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మేథావులందరిపైనా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 
 
ఐలయ్యపే బెదిరిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఆర్య వైశ్యుల‌పై కంచ ఐల‌య్య రాసిన పుస్తకం వివాదాస్పదం కావడం… ఆయ‌న‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఓయూ పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య తరువాత కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. గౌరీ లంకేష్ హత్యలాగా మరో హత్య జరగకుండా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, బహుబాష నటుడు, సాహితీవేత్త గిరీష్ కర్నాడ్ తో పాటు ప్రముఖులకు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇదే తరహాలో కంచ అయిలయ్యకు కూడా తెలంగాణ రాష్ట్రం భద్రత ఇవ్వాలని.. అలాగే మిగిలిన మేధావులకూ సర్కారు భద్రత ఏర్పాటు చేయాలని ఓవైసీ అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments