Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొఫెసర్ ఐలయ్య ఓ సైకో - ఆర్యవైశ్యులు.. చంద్రబాబు సీరియస్

ఆర్యవైశ్యులపై రచయిత కంచె ఐలయ్య రాసిన వాక్యాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక వర్గం మనోభావాలను కించపరిచేట్లు వ్యాఖ్యానించడం, రాయడం మంచిది కాదని అన్నారు. మరోవైపు ప్రొఫెసర్ ఐలయ్య సైకోగా మారిపోయారని ధ్వజమెత్తారు ఆర్యవైశ

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (13:46 IST)
ఆర్యవైశ్యులపై రచయిత కంచె ఐలయ్య రాసిన వాక్యాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక వర్గం మనోభావాలను కించపరిచేట్లు వ్యాఖ్యానించడం, రాయడం మంచిది కాదని అన్నారు. మరోవైపు ప్రొఫెసర్ ఐలయ్య సైకోగా మారిపోయారని ధ్వజమెత్తారు ఆర్యవైశ్యులు.

ఆర్యవైశ్యుల గురించి ఏం తెలుసునని అందరూ స్మగ్లర్లంటూ పుస్తకం రాశాడని ప్రశ్నించారు. ప్రొఫెసర్‌గా వున్న ఐలయ్య వెంటనే ఆర్యవైశ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఐలయ్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఐలయ్య వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులమతాలపై మాట్లాడేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం సంతోషంగా ఉందన్నారు తిరుపతి ఆర్యవైశ్యులు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఆర్యవైశ్యులు, ఐలయ్య రాసిన పుస్తకాన్ని తగులబెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments