Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో అరుణ్ జైట్లీ.. కేసీఆర్ ఇంట్లో లంచ్

కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో మధ్యాహ్నం లంచ్ చేశారు.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (16:27 IST)
కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో మధ్యాహ్నం లంచ్ చేశారు. 
 
మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం మామిడిపల్లిలో సింబయాసిస్ అంతర్జాతీయ యూనివర్శిటీ ప్రారంభోత్సవం నిమిత్తం అరుణ్ జైట్లీ ఇక్కడికి వచ్చారు. వర్శిటీ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ అధికారిక నివాసంలో ఆయన లంచ్ చేశారు. 

ఒక రోజు పర్యటన కోసం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. రాత్రి పార్క్‌హయత్‌లో బసచేసిన ఆయన ఆదివారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్ళారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments