Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదానా? క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్సీ

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (12:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జరుగనున్న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదాపడినట్టు ప్రచారం సాగుతుంది. దీనిపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని స్పష్టంచేసింది. పైగా, ఈ నెల 23వ తేదీ ఆదివారం యధావిధిగా ఈ పరీక్షలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేసింది. ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. 
 
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు యధాతథంగా జరుగుతాయని వెల్లడించింది. అభ్యర్థుల తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు 15 నిమిషాలకు ముందుగానే చేరుకోవాలని సూచించింది. అదేసమయంలో ఈ పరీక్షల వాయిదాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏ ఒక్కరూ నమ్మొద్దని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: తేజ సజ్జా మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Amani: అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ నారి సినిమా ట్రైలర్ : దిల్ రాజు

సెల్ఫీ ఇచ్చే ప్రయత్నం - ముద్దు పెట్టేందుకు ప్రయత్నించిన అభిమాని... పూనమ్ షాక్...

ఓ.టి.టి.కోసం డాకు మహారాజ్ చిత్రమైన ప్రమోషన్ !

శివ తాండవం ప్రేరణతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం థీమ్ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments