Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదానా? క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్సీ

ఠాగూర్
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (12:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జరుగనున్న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదాపడినట్టు ప్రచారం సాగుతుంది. దీనిపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని స్పష్టంచేసింది. పైగా, ఈ నెల 23వ తేదీ ఆదివారం యధావిధిగా ఈ పరీక్షలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేసింది. ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. 
 
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు యధాతథంగా జరుగుతాయని వెల్లడించింది. అభ్యర్థుల తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు 15 నిమిషాలకు ముందుగానే చేరుకోవాలని సూచించింది. అదేసమయంలో ఈ పరీక్షల వాయిదాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏ ఒక్కరూ నమ్మొద్దని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments