Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చాల్సింది మంత్రులను కాదు... ముఖ్యమంత్రిని!

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (11:02 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం మార్చాల్సింది మంత్రులను కాదని, ముఖ్యమంత్రి నే మార్చాలని  ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారారని, వారు ఆరో వేలుతో సమానమని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యల్లా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డేనని, అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్ర ప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, అసమర్ధ ఆంధ్రప్రదేశ్, ఆటవిక ఆంధ్ర ప్రదేశ్  వీటన్నిటికీ మూల కారకుడు ముఖ్యమంత్రి జగన్ అని ఆరోపించారు.
 
జగన్ ని మారిస్తే తప్ప, ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారం కావని తులసిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి కంటే సమర్ధంగా పరిపాలించే వాళ్లు అనేక మంది జగన్ పార్టీలో ఉన్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని మార్చకుండా మంత్రులను మార్చడమంటే, చేతగాని వైద్యుడు పంటి నొప్పికి, తుంటి మీద తన్నినట్లేనని తులసిరెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్న ప్రాసనరోజే కత్తిపట్టిన శ్రీకళ్యాణ్ కుమార్ - కష్టపడే తత్వం వున్నవాడు : అంజనాదేవి ఇంటర్వ్యూ

పవన్ కళ్యాణ్ కుమార్తెలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబం తిరుమల దేవదేవుడిని దర్శించుకున్న వేళ

వేట్టయన్- ద హంట‌ర్‌... గ్రిప్పింగ్‌గా సాగిన ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ట్రైల‌ర్‌

మిస్టర్ సెలెబ్రిటీ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి

కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించిన అక్కినేని నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments