Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 27న "మేమంతా సిద్ధం" పేరిట జగన్ బస్సు యాత్ర

సెల్వి
శుక్రవారం, 22 మార్చి 2024 (11:40 IST)
వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన 21 రోజుల ఎన్నికల ప్రచార బస్సు యాత్రను "మేమంతా సిద్ధం" పేరిట మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్నారు. 
 
ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర తొలి రోజు ప్రొద్దుటూరులో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. రెండో రోజు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి బస్సు యాత్ర సాగుతుంది. మేమంత సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కర్నూలులో వుంటుంది. ఆరోజు సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తారు.
 
సిద్ధం సభలు జరిగిన పార్లమెంటు నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి బస్సుయాత్ర అంటే ఏప్రిల్ 18 నాటికి బస్సుయాత్ర ముగుస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments