Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బలపడుతున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
గురువారం, 26 మే 2022 (17:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. వీటి కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా, వీటి ప్రభావం కారణంగా ఏపీతో పాటు తమిళనాడు, లక్ష్యదీప్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్నిప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమారిన ప్రాంతంతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
వచ్చే 48 గంటల్లో దక్షి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు మొత్తం మాల్దీవులు, లక్ష్యదీప్‌లోని పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలపై ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడివున్నాయి. 
 
దీంతో నైరుతు రుతపవనాలు బలపడి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లక్ష్యదీప్, తెలంగాణా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments