Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (09:59 IST)
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉద్యోగి ఒకరు ఏకంగా తన కార్యాలయాన్నే బెడ్‌రూమ్‌గా మార్చాడు. సాయంత్రం అందరూ విధులు ముగించుని ఇంటికి వెళ్లే ఆయన మాత్రం ఓ మహిళను వెంటబెట్టుకుని ఆఫీసుకు తీరిగ్గా వస్తాడు. ఓ గంటో.. రెండు గంటల పాటు ఆఫీసులో ఉండి తన పని ముంగించుకుంటాడు. ఆ తర్వాత ఆ మహిళను బైకుపై కూర్చోబెట్టుకుని తిన్నగా ఇంటికి తీసుకెళ్లి దింపుతాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఏపీ పర్యాటక శాఖసలో సెక్షన్ ఆఫీసర్‌గా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఈయన కార్యాలయం మూసివేశాక ఓ మహిళ ఎంట్రీ ఇస్తాడు. కొన్ని గంటల పాటు కార్యాలయంలో ఉంటాడు. ఆ మహిళతో తన శృంగార కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత తాపీగా ఆఫీసుకు తాళం వేసి ఇంటికి వెళతాడు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
 
వెంకటేశ్వర్లుతో పాటు ఉన్న మహిళ కూడా టూరిజం జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. తన పై అధికారులకు తెలియకుండా టూరిజం కార్యాలయం తాళాలు తీసిన ఆ మహిళతో కార్యాలయంలోకి వెళుతున్న సీసీటీవీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments