Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు ఓటమితో గుండెపోటు ... మరణించిన టెక్కీ!

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (20:35 IST)
భారత క్రికెట్ జట్టు ఓటమితో పలు ప్రాంతాల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పలు ప్రాంతాల్లో అనేక మంది యువకులు గుండెపోటుతో చనిపోయారు. ఇలాంటి వారిలో తిరుపతికి చెందిన టెక్కీ కూడా ఉన్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీలు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన జ్యోతికుమార్ అనే టెక్కీ గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తిరుపతి జిల్లా దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ (32) అనే టెక్కీ ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను వీక్షిస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. జ్యోతి కుమార్ తితిదే విశ్రాంత ఉద్యోగి. త్వరలోనే జ్యోతికుమార్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే జ్యోతి కుమార్ గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments