Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు ఓటమితో గుండెపోటు ... మరణించిన టెక్కీ!

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (20:35 IST)
భారత క్రికెట్ జట్టు ఓటమితో పలు ప్రాంతాల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పలు ప్రాంతాల్లో అనేక మంది యువకులు గుండెపోటుతో చనిపోయారు. ఇలాంటి వారిలో తిరుపతికి చెందిన టెక్కీ కూడా ఉన్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీలు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన జ్యోతికుమార్ అనే టెక్కీ గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. 
 
తిరుపతి జిల్లా దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ (32) అనే టెక్కీ ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను వీక్షిస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. జ్యోతి కుమార్ తితిదే విశ్రాంత ఉద్యోగి. త్వరలోనే జ్యోతికుమార్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఇంతలోనే జ్యోతి కుమార్ గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments