Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూళ్లు, కాలేజీలకు బంద్- విద్యార్థి సంఘాలు బంద్

Webdunia
బుధవారం, 8 నవంబరు 2023 (11:04 IST)
విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతు ప్రకటించిన ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 8 (బుధవారం) రోజున స్కూళ్లు, కాలేజీలకు విద్యార్థి సంఘాలు బంద్ ప్రకటించాయి. 
 
ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం నిరసనలు ప్రారంభించి బుధవారానికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ బంద్ చేపడుతున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు వెల్లడించారు.  
 
విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. ఇప్పటికే కడప జిల్లాలోని బేతంచెర్ల సీఐటీయూ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు బంద్‌కు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments