రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ?

Webdunia
బుధవారం, 29 నవంబరు 2023 (18:58 IST)
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రూ.3.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. పెట్టుబడుల ఆకర్షణలో ఈ బలమైన పనితీరు 2019 నుండి రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధిలో ఏపీ  ముందంజలో ఉంది. 2019 నుండి ప్రభుత్వ- ప్రైవేట్ రంగాల నుండి ప్రభుత్వం సేకరించిన సంచిత పెట్టుబడి 9,41,020 కోట్లకు చేరుకుంది. MSME ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీల సంయుక్త సర్వేలో వెల్లడి అయ్యింది. 
 
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (CMIE) అందించిన డేటా ఈ కాలంలో, రాష్ట్రంలో 1,34,419 కోట్ల పెట్టుబడి ప్రాజెక్టులు పూర్తయ్యాయని, 27,110 కోట్ల విలువైన పెండింగ్ ప్రాజెక్టులు పునరుద్ధరించబడ్డాయి. 
 
 
2022-23 ఆర్థిక సంవత్సరంలో, బాకాయిలు ఉన్న పెట్టుబడి ప్రాజెక్టుల విలువ 17,90,533 కోట్లు కాగా, అమలులో ఉన్నవి 7,51,980 కోట్లు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు హై-పవర్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా అధ్యయనం సిఫార్సు చేసింది.
 
 
 
అదే ఆర్థిక సంవత్సరంలో, ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెట్టుబడి ప్రాజెక్టులు మొత్తం 23,293 కోట్లు కాగా, ప్రైవేట్ రంగం గణనీయంగా 3,08,893 కోట్లు అందించింది. ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధిపై నిరంతర దృష్టిని హైలైట్ చేస్తాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments