Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకెట్లలో బంగారం బిస్కెట్లు - ఆర్టీసీ బస్సులో అక్రమ రవాణా

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రూ.5 కోట్లకు పైగా విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు, వెండి బిస్కెట్లను, బంగారు ఆభరణాలుతో పాటు రూ.90 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. 
 
హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళుతున్న ఎన్ఎల్01 బి1149 అనే నంబరు కలిగిన స్వామి అయ్యప్ప ప్రైవేట్ ట్రావెల్ బస్సును పంచలింగాల వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఐదుగురు ప్రయాణికుల వద్ద 28.5 కేజీల వెండి బిస్కెట్లు, మరో వ్యక్తి జాకెట్‌లో 8.250 కేజీల బంగారం బిస్కెట్లు, వాందరి సీట్ల కింద రూ.90 లక్షలకు పైగా నోట్ల కట్టలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments