Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఎపి పోలీసులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (07:01 IST)
గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పేర్లు ఉన్నట్లు హైదరాబాద్‌ ఆబ్కారీ పోలీస్‌ శాఖ పేర్కొంది. ఉప్పల్‌లో నమోదైన గంజాయి స్మగ్లింగ్‌ కేసులో అనంతపురం జిల్లా హిందూపురం టూటౌన్‌ సిఐ శ్రీరామ్‌ పేరు ఉన్నట్లు తెలిపింది.

ఎపి పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో రెండు కిలలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. అనంతపురం జిల్లాకే చెందిన ఎఆర్‌ కానిస్టేబుల్‌ మోహన్‌ కృష్ణ సహా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆబ్కారీ పోలీస్‌ శాఖ తెలిపింది. సిఐ శ్రీరామ్‌ పాత్రపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments