Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఎపి పోలీసులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (07:01 IST)
గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పేర్లు ఉన్నట్లు హైదరాబాద్‌ ఆబ్కారీ పోలీస్‌ శాఖ పేర్కొంది. ఉప్పల్‌లో నమోదైన గంజాయి స్మగ్లింగ్‌ కేసులో అనంతపురం జిల్లా హిందూపురం టూటౌన్‌ సిఐ శ్రీరామ్‌ పేరు ఉన్నట్లు తెలిపింది.

ఎపి పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో రెండు కిలలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. అనంతపురం జిల్లాకే చెందిన ఎఆర్‌ కానిస్టేబుల్‌ మోహన్‌ కృష్ణ సహా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆబ్కారీ పోలీస్‌ శాఖ తెలిపింది. సిఐ శ్రీరామ్‌ పాత్రపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments