Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఎపి పోలీసులు

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (07:01 IST)
గంజాయి స్మగ్లింగ్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పేర్లు ఉన్నట్లు హైదరాబాద్‌ ఆబ్కారీ పోలీస్‌ శాఖ పేర్కొంది. ఉప్పల్‌లో నమోదైన గంజాయి స్మగ్లింగ్‌ కేసులో అనంతపురం జిల్లా హిందూపురం టూటౌన్‌ సిఐ శ్రీరామ్‌ పేరు ఉన్నట్లు తెలిపింది.

ఎపి పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో రెండు కిలలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. అనంతపురం జిల్లాకే చెందిన ఎఆర్‌ కానిస్టేబుల్‌ మోహన్‌ కృష్ణ సహా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆబ్కారీ పోలీస్‌ శాఖ తెలిపింది. సిఐ శ్రీరామ్‌ పాత్రపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments