Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో ఊపందుకున్న ఏపీ రాజధాని నిర్మాణ పనులు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (09:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పనులు విశాఖపట్టణంలో ఊపందుకున్నాయి. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగుతుందని, తాను కూడా విశాఖపట్టణానికి మకాం మార్చనున్నట్టు ఇటీవల ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రులు కూడా విశాఖపట్టణం నుంచే పాలన ప్రారంభంకానుందంటూ ప్రకటించారు. పైగా, సీఎం జగన్ ప్రకటనలో అధికారులు కూడా రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేశారు. 
 
అయితే, ఈ విషయంపై అధికార యత్రాంగం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ మౌఖికంగా ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీచ్‌ రోడ్డులో ఉండేందుకు అనువైన ఇంటి స్థలం కోసం అధికారులు గాలిస్తున్నట్టు సమాచారం. 
 
వీవీఎంఆర్డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్కన నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టడాన్ని బట్టి చూస్తే సీఎం నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు సమాచారం.క

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments