విశాఖలో ఊపందుకున్న ఏపీ రాజధాని నిర్మాణ పనులు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (09:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పనులు విశాఖపట్టణంలో ఊపందుకున్నాయి. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగుతుందని, తాను కూడా విశాఖపట్టణానికి మకాం మార్చనున్నట్టు ఇటీవల ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రులు కూడా విశాఖపట్టణం నుంచే పాలన ప్రారంభంకానుందంటూ ప్రకటించారు. పైగా, సీఎం జగన్ ప్రకటనలో అధికారులు కూడా రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేశారు. 
 
అయితే, ఈ విషయంపై అధికార యత్రాంగం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ మౌఖికంగా ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీచ్‌ రోడ్డులో ఉండేందుకు అనువైన ఇంటి స్థలం కోసం అధికారులు గాలిస్తున్నట్టు సమాచారం. 
 
వీవీఎంఆర్డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్కన నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టడాన్ని బట్టి చూస్తే సీఎం నివాసం ఈ దారిలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, మంత్రులు కూడా తమకు అనుకూలమైన ఇళ్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు సమాచారం.క

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

SSMB29 చిత్రంలో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్, గన్ ఫైర్

అప్పట్లో తెలియక బెట్టింగ్ యాప్‌ని గేమింగ్ యాప్ అనుకుని ప్రమోట్ చేసా: ప్రకాష్ రాజ్ (video)

కాంత లాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి : దుల్కర్ సల్మాన్, రానా

సంతాన ప్రాప్తిరస్తు తెలుగు మీల్స్ తిన్నంత తృప్తి కలిగింది - తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments