Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ వ్యవస్ధ జీరో అయినప్పుడు మేము హీరోల‌వుతాం... ఎన్జీవోనేత అశోక్ బాబు

విజ‌య‌వాడ ‌: ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకతాటి పైకి వచ్చి డిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని ఎపీఎన్జీవో నేత అశోక్ బాబు డిమాండ్ చేశారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియ

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (21:40 IST)
విజ‌య‌వాడ ‌: ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకతాటి పైకి వచ్చి డిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని ఎపీఎన్జీవో నేత అశోక్ బాబు డిమాండ్ చేశారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఆర్దిక విధానాలపై సెప్టెంబర్ 2న ఉద్యోగులు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు ఏపి జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుంద‌న్నారు. 
 
ప్రత్యేక హోదానే కాదు, ప్ర‌త్యేక ప్యాకేజీ, పోలవరం నిధుల‌పైనా ఉద్య‌మించాల‌న్నారు. స్పెషల్ స్టేటస్ తేవ‌డం అనేది రాజకీయ వ్యవస్థ‌కి సంబంధించింద‌ని, రాజకీయ బలం చాలకపోతే మేము రోడ్లమీదకి వచ్చి ఉద్యమం చేస్తామ‌ని అశోక్ బాబు చెప్పారు. మేం మళ్ళీ రోడ్లపైకి వస్తే ఏపీ మరింత నష్టపోతుందని రావడంలేద‌ని, తప్పనిసరైతే వస్తాం అన్నారు.  రాజకీయ వ్యవస్ధ జీరో అయినప్పుడు మేము హీరోల‌వుతామ‌ని అశోక్ బాబు చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments