Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటాను పులివెందులలో జగన్ పైన పోటీకి పెట్టేద్దామా...? జగన్ పార్టీ మరీ ఇంతగా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరా

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (17:22 IST)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం, మంత్రి గంటా ఇతర మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు సమాచారం. 
 
వైకాపా ఎత్తులకు పైఎత్తులు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిపెట్టిన గంటాను ఈసారి జగన్ మోహన్ రెడ్డి పైన పులివెందులలో బరిలోకి దింపితే... అంటూ బాబు అన్నట్లు సమాచారం. ఈ మాటతో అక్కడున్నవారంతా కొద్దిసేపు ఆనందంతో నవ్వుకున్నారట. మొత్తమ్మీద కడప ఎమ్మెల్సీ సీటు సాధించడంతో తెదేపాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments