Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటాను పులివెందులలో జగన్ పైన పోటీకి పెట్టేద్దామా...? జగన్ పార్టీ మరీ ఇంతగా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరా

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (17:22 IST)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన ఫలితాలు... ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట అయిన కడపలోనూ పాగా వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీఖుషీగా వున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశంసలతో ముంచెత్తినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం, మంత్రి గంటా ఇతర మంత్రుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు సమాచారం. 
 
వైకాపా ఎత్తులకు పైఎత్తులు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిపెట్టిన గంటాను ఈసారి జగన్ మోహన్ రెడ్డి పైన పులివెందులలో బరిలోకి దింపితే... అంటూ బాబు అన్నట్లు సమాచారం. ఈ మాటతో అక్కడున్నవారంతా కొద్దిసేపు ఆనందంతో నవ్వుకున్నారట. మొత్తమ్మీద కడప ఎమ్మెల్సీ సీటు సాధించడంతో తెదేపాలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments