Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపిలో ఆ ఇద్దరు మంత్రులు, సామాజిక దూరం ఎక్కడ?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:23 IST)
పదిమందికి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే సామాజిక దూరాన్ని గాలికొదిలేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని మే 3వతేదీ వరకు గడువు పొడిగిస్తే ఎపిలో మంత్రులు మాత్రం కరోనా మాకు సోకదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
 
కరోనా వైరస్ నియంత్రణ కోసం తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. అయితే మంత్రులు పక్కపక్కనే కూర్చుని కనిపించారు. కాన్ఫరెన్స్‌లో మంత్రులు మాస్క్‌లు కూడా వేసుకోలేదు. 
 
ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోందని.. జనం ఎక్కడ గుంపులు గుంపులుగా కనిపించకూడదని అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అలాంటిది ప్రజలకు చెప్పాల్సిన మంత్రులే ఇలా పక్కపక్కన కూర్చుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments