తనకు పిల్లను చూడమన్న వృద్ధుడు.. అవాక్కైన మంత్రి రోజా

Webdunia
మంగళవారం, 17 మే 2022 (11:29 IST)
తాను ఒంటరిగా జీవిస్తున్నానని, అందువల్ల తనకు పిల్లను చూసిపెట్టాలని ఏపీ రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా వద్ద ఓ వృద్ధుడు మొరపెట్టుకున్నాడు. ఆ వృద్ధుడి మాటలు వినగానే ఆమె అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని వైకాపా శ్రేణులు చేపట్టాయి. ఇందులోభాగంగా, చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం మంత్రి ఆర్.కె.రోజాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. 
 
తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రశ్నించారు. అయితే, ఓ చోట మాత్రం ఆమెకు వింత అనుభవం ఎదురైంది. తనను కలిసిన ఓ వృద్ధుడిని నెలవారీ పింఛను అందుతుందా? అని ప్రశ్నించారు. 
 
అందుకతడు బదులివ్వకుండా తాను ఒంటరివాడినయ్యాని తనకెక్కడైనా పిల్లను చూడాలని కోరారు. ఆ ప్రశ్నకు అవాక్కైన మంత్రి ఒక్కసారిగా ఫక్కున నవ్వేశారు. ఆమెతో పాటు చుట్టుపక్కలవారు కూడా నవ్వును ఆపుకోలేక పోయారు. పెద్దాయన ప్రశ్నకు రోజా బదులిస్తూ తాను పెన్షన్ల మాత్రమే అందేలా చూడగలనని, అమ్మాయిలను చూడటం తనకు పని కాదని ఆ వృద్ధుడికి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments