Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు ఏమైంది.. కళ్లు కనిపించట్లేదా?: పీతల సుజాత ఎద్దేవా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజాపై ఏపీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అసెంబ్లీలోనైనా.. మీడియా ముందైనా ఎక్కడ పడితే అక్కడ నువ్వా నేనా అని పోటీపడుతూ సుజాత-రోజా పిల్లీ ఎలుకలా వ్యవహరిస్తారనే సంగతి తెలిస

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (14:13 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజాపై ఏపీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అసెంబ్లీలోనైనా.. మీడియా ముందైనా ఎక్కడ పడితే అక్కడ నువ్వా నేనా అని పోటీపడుతూ సుజాత-రోజా పిల్లీ ఎలుకలా వ్యవహరిస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజా చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి పీతల సుజాత విరుచుకుపడ్డారు.
 
రాష్ట్రం కరవులో అల్లాడుతుంటే.. సీఎం చంద్రబాబు విహారయాత్రలకు వెళ్లారంటూ వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపణలను ఖండించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. 
 
కరవులో ఉన్న రైతులను ముఖ్యమంత్రి ఆదుకున్నప్పుడు ఈ విమర్శలు చేస్తున్న రోజా ఎక్కడుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అనంతపురంలో ఉండి పంటలకు నీళ్లందించారని.. కరవుపై వారు చేసిన పోరాటం రోజాకు కనిపించ లేదా? అని ప్రశ్నించారు. రోజా విమర్శలు చూస్తుంటే.. ఆమె కళ్లు మూసుకుపోయినట్టు ఉన్నాయని పీతల ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments