Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయ దర్శనాల్లో వీఐపీ సంస్కృతిని పక్కనబెట్టలేం : మంత్రి కొట్టు

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొత్తగా మంత్రి పదవిని దక్కించుకున్న కొట్టు సత్యనారాయణ సోమవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన మంత్రిపదవిని చేపట్టినప్పటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా దేవాదాయ శాఖలో అవినీతి ఉందంటూ తాజాగా వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖలో అవినీతి వాస్తవమేనంటూ అంగీకరించారు. తాను మాత్రం ఈ శాఖ నుంచి అవినీతిని నిర్మూలించే దిశగా పని చేస్తానని తెలిపారు. అంతేకాకుండా, ఇకపై దేవాలయ దర్శనాల్లో సామాన్యులకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన మంత్రి వీఐపీలను ఒకేసారి పూర్తిగా పక్కనపెట్టడం సాధ్యంకాదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments