Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కొడాలి నాని సంచలన నిర్ణయం... 4 ఛాన‌ళ్ళ‌పై నిషేధం!

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (18:21 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మీడియా బ్యాన్ లు రాజ‌కీయంగా కొన‌సాగుతూనే ఉన్నాయి... మొన్న తెలుగుదేశం పార్టీ నాలుగు ఛాన‌ళ్ళ‌ను బ్లాక్ లిస్ట్ లో ఉంచినట్లు ప్ర‌క‌టిస్తే, తాజాగా ఇపుడు వైసీపీ 4 ఛాన‌ళ్ళ‌ను నిషేధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 
 
 
అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే మీడియా సంస్థలను ఏపీ మంత్రి కొడాలి నాని దుయ్య‌ప‌ట్టారు. ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నుల‌ను కూడా ప్ర‌సారం చేయ‌లేని యాజ‌మాన్యాలు, కేవ‌లం టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన అస‌త్య ప్ర‌చారాల‌ను భుజాన వేసుకుని ప్ర‌సారం చేస్తున్నార‌ని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.


క‌నీసం చంద్ర‌బాబు ఏం చెపుతున్నార‌నే ఆలోచ‌న కూడా చేయ‌ని, ఇంగిత జ్ణ్నానం లేని 4 ఛాన‌ళ్ళు బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈనాడు, ఈటీవీ,టీవీ 5, ఎబీఎన్ ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం అని మంత్రి చెప్పారు. వీటికి వైసీపీ నేత‌లు, మంత్రులు, నాయ‌కులు వెళ్ళ‌కూడ‌ద‌ని, ఇంట‌ర్య్యూలు ఇవ్వ‌కూడ‌ద‌ని, వారి కార్య‌క్ర‌మాల‌కు ఈ ఛాన‌ళ్ళ‌ను ఆహ్వానించ‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments