Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని విశాఖకి తరలిస్తే మా సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదు: మంత్రి కొడాలి నాని

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (17:22 IST)
రాజధాని విశాఖకు తరలిస్తే మా సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని అన్నారు మంత్రి కొడాలి నాని. అక్కడున్న డాల్ఫిన్ హోటల్ మాదే, నోవాటెల్ హోటల్ మాదే. గీతమ్స్ విశ్వవిద్యాలయం మాదే అన్నారు. వాహనాల డీలర్లు మావాళ్ళే. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచేది కూడా మావాళ్ళే అన్నారు.
 
ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం, ఉద్యోగాలు చేసుకునే చొరవ మా సామాజిక వర్గానికి ఉంది. మా సామాజిక వర్గానికొచ్చిన నష్టం ఏమీ లేదు. నష్టపోయేదల్లా చంద్రబాబు, ఆయన వల్ల లాభం పొందేవాళ్ళే. 
మా సామాజికవర్గానికి అమరావతితో పాటు విశాఖ కూడా కలవడం మేలు చేకూరుస్తుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments