Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని విశాఖకి తరలిస్తే మా సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదు: మంత్రి కొడాలి నాని

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (17:22 IST)
రాజధాని విశాఖకు తరలిస్తే మా సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని అన్నారు మంత్రి కొడాలి నాని. అక్కడున్న డాల్ఫిన్ హోటల్ మాదే, నోవాటెల్ హోటల్ మాదే. గీతమ్స్ విశ్వవిద్యాలయం మాదే అన్నారు. వాహనాల డీలర్లు మావాళ్ళే. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచేది కూడా మావాళ్ళే అన్నారు.
 
ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం, ఉద్యోగాలు చేసుకునే చొరవ మా సామాజిక వర్గానికి ఉంది. మా సామాజిక వర్గానికొచ్చిన నష్టం ఏమీ లేదు. నష్టపోయేదల్లా చంద్రబాబు, ఆయన వల్ల లాభం పొందేవాళ్ళే. 
మా సామాజికవర్గానికి అమరావతితో పాటు విశాఖ కూడా కలవడం మేలు చేకూరుస్తుంది అన్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments