Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని విశాఖకి తరలిస్తే మా సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదు: మంత్రి కొడాలి నాని

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (17:22 IST)
రాజధాని విశాఖకు తరలిస్తే మా సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని అన్నారు మంత్రి కొడాలి నాని. అక్కడున్న డాల్ఫిన్ హోటల్ మాదే, నోవాటెల్ హోటల్ మాదే. గీతమ్స్ విశ్వవిద్యాలయం మాదే అన్నారు. వాహనాల డీలర్లు మావాళ్ళే. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచేది కూడా మావాళ్ళే అన్నారు.
 
ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం, ఉద్యోగాలు చేసుకునే చొరవ మా సామాజిక వర్గానికి ఉంది. మా సామాజిక వర్గానికొచ్చిన నష్టం ఏమీ లేదు. నష్టపోయేదల్లా చంద్రబాబు, ఆయన వల్ల లాభం పొందేవాళ్ళే. 
మా సామాజికవర్గానికి అమరావతితో పాటు విశాఖ కూడా కలవడం మేలు చేకూరుస్తుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments