Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా : మంత్రి జోగి రమేష్ ఫైర్

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (13:56 IST)
ఉద్యోగులపై ఏపీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా అంటూ విరుచుకుపడ్డారు. 
 
విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన సమావేశ హాలులోకి వచ్చినప్పుడు వేదికకు ముందు ఉన్న మూడు వరుసల్లోని అధికారులు మాత్రమే లేచి నిలబడ్డారు. 
 
నాలుగో వరుస నుంచి చివరి వరకు ఉన్న వారు మాత్రం ఎవరి సీట్లలో వారు కూర్చొన్నారు. వీరిని చూడగానే మంత్రికి ఆగ్రహం కలిగించింది. వేదిక మీదకు వెళ్లగానే ఆయన మైకు అందుకున్నారు. 'మంత్రి వస్తే సీట్లలో నుంచి లేచి నిలబడాలన్న కామన్స్ లేదా... మీకు బుద్ధి ఉందా...' అంటూ తనలోని అసహనాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments