Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా : మంత్రి జోగి రమేష్ ఫైర్

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (13:56 IST)
ఉద్యోగులపై ఏపీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా అంటూ విరుచుకుపడ్డారు. 
 
విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన సమావేశ హాలులోకి వచ్చినప్పుడు వేదికకు ముందు ఉన్న మూడు వరుసల్లోని అధికారులు మాత్రమే లేచి నిలబడ్డారు. 
 
నాలుగో వరుస నుంచి చివరి వరకు ఉన్న వారు మాత్రం ఎవరి సీట్లలో వారు కూర్చొన్నారు. వీరిని చూడగానే మంత్రికి ఆగ్రహం కలిగించింది. వేదిక మీదకు వెళ్లగానే ఆయన మైకు అందుకున్నారు. 'మంత్రి వస్తే సీట్లలో నుంచి లేచి నిలబడాలన్న కామన్స్ లేదా... మీకు బుద్ధి ఉందా...' అంటూ తనలోని అసహనాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments