Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ బిర్యానీ పేడ అన్నారు.. ఇప్పుడేమో జగన్‌తో చేతులు కలిపారా?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (10:22 IST)
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వందశాతం ఓడిపోతారని, వైకాపా చీఫ్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ బిర్యానీ పేడ అని, ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు రావన్న కేసీఆర్ నేడు వైఎస్ జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. 
 
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వందశాతం ఓడిపోతారని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్, మోదీ కలిసి ఆడుతున్న జగన్నాటకమిది. రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీ చుట్టూ 29 సార్లు తిప్పించుకుని ప్రస్తుతం అవినీతిపరుడు జగన్‌తో చేతులు కలుపుతారా అని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం కేసు వేస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ అవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ మంత్రి చేశారు. పోలవరం పూర్తికాకుండా ప్రతీనెల అడ్డంపడుతున్న టీఆర్ఎస్ నేతలు నీతులు చెప్పడం మానుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments