Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్తా పడిన ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం .. ఒకరి మృతి

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (18:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద అంబర్ పేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంత్రి ఎస్కార్ట్ వాహనంలోని ఓ వాహనం టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. 
 
వీరిని హయత్ నగర్‌లో సన్‌రైజస్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మంత్రి బాలినేని గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో మంత్రి మరో వాహనంలో ప్రయాణిస్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments