Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది వాహనంపై తిరుగుతున్న పవన్ ... ఆయన వెంట ఉండే కాపులంతా పిచ్చోళ్లు : అంబటి రాంబాబు

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (15:26 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై వైకాపా నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోమారు నోరు పారేసుకున్నారు. పవన్‍ను పందితో పోల్చిన అంబటి... పవన్ కళ్యాణ్ అనే పంది ఎక్కి తిరుగుతూ బురద చిమ్ముతుందన్నారు. 'వారాహి అంటే అమ్మవారి రూపం. కానీ, పవన్‌ కల్యాణ్‌ ఎక్కినది మాత్రం పంది. ఆ పంది ఎక్కి తిరుగుతున్న పవనే శాడిస్ట్‌ట అని మండిపడ్డారు. 
 
సీఎం కార్యాలయం వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, 'పవన్‌ కళ్యాణ్‌ వెనుక తిరుగుతున్న కాపులు పిచ్చోళ్లు. దీపం వెలుగుతున్నప్పుడు దోమలు వెళ్లి దాంట్లో పడి చచ్చిపోతాయి. అట్లా మా కాపు యువకులు, పెద్దలు ఆయనేదో ముఖ్యమంత్రి అవుతాడని వ్యాన్‌ చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా.. కాపు సోదరులారా, తొందర పడకండయ్యా అని చెప్పే ప్రయత్నం తప్ప... పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించాలని మాకేమీ లేదన్నారు.
 
కాపులకు అవసరం వచ్చినప్పుడు వారికి అండదండగా నిలబడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. పవన్‌ కళ్యాణ్‌కు, హరిరామ జోగయ్యకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు. తనకు ప్రాణహాని ఉందని మాట్లాడుతున్న పవన్‌.. ఆ విషయంపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటున్న పవన్‌ని మేము ఏదో చేయాల్సిన అవసరం ఏముంది? దొంగ మాటలు చెబితే పవన్‌ కళ్యాణ్‌ను కాపులెలా నమ్ముతారు?’ అని మంత్రి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments