Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలంటున్నారు.. మంత్రి ఆదిమూలపు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:54 IST)
కొందరు కుహానా మేధావులు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారంటూ ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, కొందరు కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు సంకుచిత స్వభావంతో వ్యాఖ్యానాలు చేయరాదని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments