కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలంటున్నారు.. మంత్రి ఆదిమూలపు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:54 IST)
కొందరు కుహానా మేధావులు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారంటూ ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, కొందరు కుహానా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు సంకుచిత స్వభావంతో వ్యాఖ్యానాలు చేయరాదని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments