Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త - జగనన్న కిట్లు పంపిణీ

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదవే విద్యార్థులందరికీ ఈ కిట్లను అందజేస్తారు. 
 
ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే.. వేసవి సెలవుల్లోనే ఈ కిట్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలుజారీచేసింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, వర్క్ ఆర్డర్లను జారీ చేయాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments