Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (11:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ యేడాది గత మే నెల ఆరో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెల్సిందే. ఈ పరీక్షలకు మొత్తం 4,64,756 మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు శుక్రవారం వెల్లడించనుంది. ఫలితాలను bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. 
 
ఈ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు డిజిటల్ స్కోరు కార్డు ఇవ్వనున్నారు. ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాల్లో ఉత్తీర్ణులు సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ 33 కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వం ఉపకారవేతనానికి అర్హులవుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments