Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత ఆర్థిక సాయం..

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (19:38 IST)
గుంటూరులో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరుపున పది లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. ప్రభుత్వం రమ్య కుటుంబానికి పది లక్షల ఎక్స్ గ్రేషియోను ప్రకటించిందని హోంమంత్రి సుచరిత తెలిపారు.

అయితే తొలుత చెక్కును తీసుకునేందుకు రమ్య కుటుంబ సభ్యులు నిరాకరించారు. రమ్య హంతకుడిని ఎన్ కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 
 
తర్వాత అధికారులు నచ్చ చెప్పడంతో చెక్కును తీసుకున్నారు. రమ్య మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ప్రజాసంఘాలు, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments