Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు అత్యాచార బాధితురాలికి మంత్రి సుచరిత రూ. 10 లక్షలు...

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (13:49 IST)
ప్రకాశం జిల్లా ఒంగోలులో సామూహిక అత్యాచారానికి గురైన బాలికను రాష్ట్ర హోంమంత్రి సుచరిత పరామర్శించారు. స్థానిక బాలనగర్ లోని బాలసదన్‌లో ఆశ్రయం పొందుతున్న బాలికతో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ మంత్రికి వివరించారు. 
 
బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు సుచరిత.  దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. మహిళలు, బాలల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి వుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments