Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై కోర్టు తీర్పును ధిక్కరించిన సర్కారు.. నేడు హైకోర్టులో విచారణ

Webdunia
గురువారం, 5 మే 2022 (10:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాజధానే అమరావతి అంటూ ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయితే, ఏపీ సర్కారు మాత్రం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ పాలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 
 
అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరుగనుంది. 
 
రైతుల తరపున ఉన్నం మురళీధర్ అనే న్యాయవాది హాజరుకానున్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. నిధులు లేవనే సాకుతో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తుందని ప్రధానంగా ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments